ఆడవాళ్ళ మీద హత్యాచారం చేసే దుర్యోధనులకు మరణ శిక్ష.
అవినీతి రాజకీయ కంసులకు శిరస్చేదన.
అలాగే షూలదండన, క్రిమిభోజనం, కుంభిపాకం లాంటి శిక్షలు చేకూర్చాలి మరియు ప్రతీ పొలిసు ఒక అపరిచిథుదు అవ్వలి.
నెను వెటకారంగా చెప్పినా ఒక్క సారి ఆలొచించండి మన సామాజిక ధొరని. మనం విఛ్ఛలవిడిగ తిరగడానికి ఆఖరికి మన పురాణాలు, మహా పురుషుల ఉదాహరణలు తీసుకుంటున్నం.అదీ మన ఉన్నత న్యయాలయం ద్వరా రవటం మన సిగ్గు చేటు.భగవంతుని లీలలు మనం విని తరించాలి కాని చేసి కాదు. కృష్ణుడు గొవర్ధనం ఎత్తాదు కాని మనం ఎత్తగలమ ? అలాంటప్పుదు శ్రీ కృష్ణ లీలలు అనుసరించటం ఎందుకు? ఉన్నతోధికరుల ఆలొచనె అఠొగతి పాలైనప్పుదు ఇంక సమాన్యమవుది సంగతి ఎమిటి? ఇంక ధర్మాచరన ఎక్కద దొరుకుండి ? న్యయలయంలొనా లెక నిత్యానందుని ద్యానమందిరం లొనా? పాస్చాత్యదెశాలు మన సంస్క్రుతి నెర్చుకునెలొపె మన సంస్క్రుతి అంతరించిపొతుంది. ఇంక ఆ దర్మాచరనకు ఆ భగవంతుదె రావలి.
హె కృష్ణ భరత మాతని వివస్త్రురాల్ని చెస్తున్నం వచ్చి రక్షించుకొ.
తస్మాత్ కారున్య భావెన రక్ష రక్షొ జనర్ధనః
No comments:
Post a Comment